Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప' చిత్రం దిగువస్థాయి టెక్నీషియన్లకు నగదు బహుమతి

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (15:55 IST)
"పుష్ప" చిత్రం కోసం పని చేసిన కిందిస్థాయి టెక్నీషియన్లు, సిబ్బందికి ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేయనున్నట్టు ఆ చిత్ర దర్శకుడు కె.సుకుమార్ వెల్లడించారు. ఇది ఆ చిత్రంలోని పనిచేసిన దిగువస్థాయి టెక్నీషియన్లను ఎంతో ఆనందానికి గురిచేసింది. 
 
ఈ నెల 17వ తేదీన విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. పాన్ ఇండియా మూవీగా రిలీజై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో మంగళవారం థ్యాంక్స్‌ మీట్‌ను చిత్ర బృందం నిర్వహించింది. 
 
ఇందులో దర్శకుడు కె.సుకుమార్ పాల్గొని మాట్లాడుతూ, 'పుష్ప' కోసం పని చేసిన దిగువస్థాయి టెక్నీషియన్లు అయిన లైట్‌బాయ్, సెట్ సిబ్బంది, ప్రొడక్షన్ సిబ్బంది ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు. ఈ థ్యాంక్స్ మీట్‌కు హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నా కూడా హాజరయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: పాపం ఊరికే పోదు.. బీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది.. రేవంత్ ఫైర్ (video)

UP: ఆంటీతో ప్రేమ.. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది.. అంతే గొంతు నులిమి చంపేశాడు..

Kavitha: పార్టీకి, పదవికి రాజీనామా చేసిన కవిత.. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది (video)

Red Alert: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అనేక జిల్లాలకు రెడ్ అలర్ట్

Seaplane: మార్చి నాటికి తిరుపతి కల్యాణి డ్యామ్‌లో సీప్లేన్ సేవలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments