Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిగ్గజ దర్శకుడు మణిరత్నంకు కరోనా వైరస్

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (12:47 IST)
దిగ్గజ దర్శకుడు మణిరత్నం కరోనా వైరస్ బారినపడ్డారు. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా విస్తరిస్తుంది. దీంతో అనేక మంది సెలెబ్రిటీలతో పాటు సాధారణ పౌరులు కూడా ఈ వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంలు కరోనా వైరస్ బారిపడ్డారు. సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా వైరస్ సోకింది. ఈ క్రమంలో తాజాగా దిగ్గజ దర్శకుడు మణిరత్నంకు కూడా ఈ వైరస్ సోకింది. 
 
సెప్టెంబరు 30వ తేదీన ఆయన దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం విడుదలకానుంది. ఈచిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా వైరస్ సోకింది. దీంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ, ముఖానికి మాస్క్ ధరించాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరుతున్న జంట, భూకంపం ధాటికి ప్రాణభయంతో పరుగు (video)

PM Modi: ప్రపంచ దృష్టంతా భారత్ పైనే ఉంది: వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments