ప్రియాంకా అరుళ్ మోహన్ లక్కీ ఛాన్స్.. ప్రిన్స్ సరసన రొమాన్స్

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (12:32 IST)
చెన్నై బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. త్రివిక్రమ్ -మహేష్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది.
 
ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకున్నారు. ఇక సెకండ్ హీరోయిన్ కోసం ప్రియాంక మోహన్‌ను ఎంపిక చేసినట్టు తెలిసింది. అంతేకాదు.. మహేష్‌తో ఆమెకు రొమాన్స్ సీన్స్ ఉండనున్నాయట.
 
ఈ సినిమా 'అతడు' సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. పార్థు, అర్జునుడు అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం థమన్. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దూసుకొస్తున్న వాయుగుండం... ఏపీకి ఆరెంజ్ అలెర్ట్

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు : బ్రహ్మానంద రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments