Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకులు తర్వాత ధనుష్- ఐశ్వర్య.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (11:53 IST)
Dhanush
కోలీవుడ్ టాప్ హీరో ధనుష్- ఐశ్వర్య కొన్ని నెలల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. విడిపోయినా ఇద్దరూ స్నేహితులుగా వుంటున్నారు. ఐష్-ధనుష్ విడాకుల తర్వాత తొలిసారిగా కలిశారు. ఐష్-ధనుష్‌ల తమ పెద్ద కొడుకు యాత్ర స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ఈ మాజీ కపుల్ హాజరయ్యారు. 
 
యాత్ర స్కూల్‌లో స్పోర్ట్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దీని కోసం వీరిద్దరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ధనుష్, ఐశ్వర్య తమ పిల్లలతో కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 
ఈ సందర్భంగా ఐష్ సోషల్ మీడియాలో ఫోటోలతో పాటు ఓ పోస్ట్ చేసింది. "ఈ రోజు చాలా బాగా మొదలైంది. నా పెద్ద కొడుకు స్పోర్ట్స్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు" అని ఐశ్వర్య పోస్ట్ చేసింది.

సంబంధిత వార్తలు

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments