Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన జూనియర్ ఎన్టీఆర్ "దేవర"

ఠాగూర్
ఆదివారం, 13 అక్టోబరు 2024 (16:54 IST)
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "దేవర". గత నెల 27వ తేదీన విడుదలైంది. గత 16 రోజుల్లో ఈ చిత్రం ఏకంగా రూ.500 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టినట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 
యాక్షన్ డ్రామా తెరకెక్కిన దేవర చిత్రంలో హీరో ఎన్టీఆర్.. దేవర, వర పాత్రల్లో నటించగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. సైఫ్ అలీఖాన్ పాత్రను పోషించారు. సెప్టెంబరు 27వ తేదీన విడుదలైంది. ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అని అందరూ ప్రశంసించారు. దీనికి కొనసాగింపుగా "దేవర 2" చిత్రం రానున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం సీక్వెల్‌పై ఇటీవల కొరటాల శివ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
మొదటిభాగం కంటే రెండో భాగం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఇంటర్వ్యూలో వెల్లడించారు. తొలిభాగంలో చూసింది పది శాతమేనని, రెండో భాగంలో వంద శాంతం చూస్తారన్నారు. ప్రతి పాత్రలో ట్విస్ట్ ఉంటుందని చెప్పారు. అలాగే, హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ, మొదటి భాగం విజయం సాధించడంతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. "దేవర" కంటే పార్ట్-2 అద్భుతంగా ఉంటుందని నటుడు శ్రీకాంత్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ మంత్రి బాబా సిద్ధిఖీను కాల్చి చంపింది మేమే...

దుర్గమ్మ నిమజ్జనం చూసొస్తానని.. ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకిన తండ్రి...

అలయ్ బలయ్ అంటే బండారు దత్తాత్రేయ గుర్తుకొస్తారు : సీఎం రేవంత్ (Video)

హర్యానా ముఖ్యమంత్రి పగ్గాలు నాయబ్ సింగ్‌కే...

బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి చీఫ్ విప్ పదవి ఎలా ఇచ్చారు : హరీశ్ రావు ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే?

పోషకాల గని సీతాఫలం తింటే ఈ వ్యాధులన్నీ దూరం

తేనెలో ఊరబెట్టిన ఉసిరి కాయలు తింటే కలిగే ఫలితాలు ఏమిటి?

బత్తాయి పండ్లను ఎలాంటి సమస్యలు వున్నవారు తినకూడదు?

ఎన్ఆర్ఐల కోసం ఏఐ-ఆధారిత రిమోట్ పేరెంట్ హెల్త్ మానిటరింగ్ సర్వీస్ డోజీ శ్రవణ్

తర్వాతి కథనం
Show comments