Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్ సుందర లోయల్లో దీపిక పదుకొణె- రణవీర్ మూడవ వివాహ వార్షికోత్సవం

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (19:49 IST)
ఉత్తరాఖండ్ సుందర లోయల్లో దీపిక పదుకొణె- రణవీర్ మూడవ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఉత్తరాఖండ్‌ లోని ప్రశాంతమైన, సుందరమైన లోయలలో రెండు రోజుల పాటు తమ మూడవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న తర్వాత దీపిక- రణవీర్ ఈరోజు తిరిగి బయలుదేరారు.

 
బాలీవుడ్ తారలు దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ తమ మూడో వివాహ వార్షికోత్సవాన్ని ఉత్తరాఖండ్‌లోని అల్మోరా
జిల్లాలోని బిన్సార్‌లో జరుపుకున్నారు. ఇద్దరూ నవంబర్ 14న తమ ప్రైవేట్ హెలికాప్టర్‌లో అల్మోరాలోని కసర్ దేవికి చేరుకున్నారు. అక్కడ నుండి బిన్సార్ చేరుకున్నారు, ఇద్దరూ తమ మూడవ వివాహ వార్షికోత్సవాన్ని ఏకాంతంగా జరుపుకున్నారు.

 
వీరిద్దరూ బయటి నుంచి కేక్‌లను ఆర్డర్ చేయలేదని, తినలేదని తెలిసింది. ఇద్దరూ బిన్సార్ రిసార్ట్‌లో కుమావోని ఖానా భట్ డిప్, బడి కీ సబ్జీ తిన్నారు. హిమాలయాల విశాలమైన శిఖరాలను చూసి చాలా ఉల్లాసంగా కనిపించారు. రెండురోజుల పాటు ఆనందంగా అక్కడే గడిపిన దీపిక-రణవీర్ ఈ రోజు నవంబర్ 16న తమ హెలికాప్టర్‌లో ముంబైకి బయలుదేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments