Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌తో మానసిక ఒత్తిడి వల్లే ప్రాణాపాయం: హీరో నాగచైతన్య

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (15:56 IST)
కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న సందర్భంలో కరోనా సోకినవారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కొంతమంది తమకు కరోనా లక్షణాలున్నా బయట చెప్పుకోలేక మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. తమకు కోవిడ్ 19 పాజిటివ్ వుందని తెలియగానే భయపడిపోతున్నారు. దాంతో ఒత్తిడి అధికమై అధి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటుంది.
 
తాజాగా సినీ హీరో నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భయంతో చాలామంది తమకు కరోనా ఉన్న విషయాన్ని దాచి ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. వైరస్ పైన  ప్రతి ఒక్కరూ భయాన్ని వీడాలని నాగచైతన్య పిలుపునిచ్చారు. కరోనా సోకి కోలుకున్నాక ఆ అనుభవాన్ని అందరితో పంచుకోవాలన్నారు.
 
అలాగే కోలుకున్న ప్రతి ఒక్కరు ప్లాస్మా దానం చెయ్యాలన్నారు. అది చాలామంది ప్రాణాలను కాపాడుతుందని, అలాంటి సేవలో మీ పాత్ర  కీలకమైనదని తెలిపారు. వైరస్ సోకిన వారి పట్ల వివక్ష చూపరాదని, అందరూ కలిసి పోరాడి కరోనాను పారద్రోలాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

మహారాష్ట్ర రాజకీయాలు - మహాయుతి కూటమిలో లుకలుకలు

మూత్రంతో కళ్లను సొంతం చేసుకున్న మహిళ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments