Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Dandupalyam3 : మరింత క్రూరంగా ట్రైలర్

పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్‌ మూవీస్‌ బ్యానర్‌పై శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్‌ నిర్మించిన చిత్రం 'దండుపాళ్యం'. ఈ చిత్రం తొలి భాగం ఎంతటి సెన్సేషన్‌ని క్రియేట్‌ చేసిందో అందరికీ తెల

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2017 (20:55 IST)
పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్‌ మూవీస్‌ బ్యానర్‌పై శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్‌ నిర్మించిన చిత్రం 'దండుపాళ్యం'. ఈ చిత్రం తొలి భాగం ఎంతటి సెన్సేషన్‌ని క్రియేట్‌ చేసిందో అందరికీ తెలుసు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా అదే టీమ్‌తో 'దండుపాళ్యం-2' మూవీని తీశారు. ఇప్పుడు మళ్లీ 'దండుపాళ్యం-3' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ మూవీ ట్రైలర్ శనివారం రిలీజ్ చేశారు. పూజా గాంధీ, సంజన, రవి శంకర్, శృతి, సంగీత్, మక్రంద్ దేశ్ పాండే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి శ్రీనివాసరాజు దర్శకత్వం వహించగా.. రజనీ తల్లూరి నిర్మాతగా ఉన్నారు. ఈ ట్రైలర్‌లోని సన్నివేశాలు 'దండుపాళ్యం-2' కంటే మరింత క్రూరంగా ఉన్నాయి. ఆ ట్రైలర్‌ను మీరూ ఓసారి చూడండి. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments