Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గజ' బాధితులకు "2.O" యూనిట్ భారీ విరాళం...

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (08:06 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌ల కాంబినేషన్‌లో దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం 2.O. రూ.550 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఈనెల 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పదివేలకు పైగా స్క్రీన్లలో రిలీజ్‌కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ చిన్నవార్త కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.
 
తాజాగా, తమిళనాడు రాష్ట్రంలోని ఆరు జిల్లాలను గజ తుఫాను అతలాకుతలం చేసింది. అపార ఆస్తినష్టం వాటిల్లింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో అనేక మంది ప్రముఖులు, సినీ సెలెబ్రిటీలు తమవంతుగా ఆర్థిక సాయం చేస్తున్నారు. 
 
ఈ కోవలో 2.O చిత్ర నిర్మాతలు ఏకంగా రూ.1.01 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. అలాగే, చిత్ర దర్శకుడు శంకర్ రూ.10 లక్షలు, హీరో రజినీకాంత్ 50 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments