Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ప్రియుడిపై కోర్టుకెక్కిన అమలాపాల్! ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (08:42 IST)
తన మాజీ ప్రియుడి భవీందర్‌పై సినీ నటి అమలా పాల్ కోర్టుకెక్కెదింది. ఓ వ్యాపార ప్రకటన కోసం తీసుకున్న ఫొటోలకు తప్పుడు శీర్షిక పెట్టి, తన మాజీ ప్రియుడు భవీందర్ సోషల్ మీడియాలో పోస్టు చేయడం ద్వారా పరువు తీశారని ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు... భవీందర్ సింగ్‌పై కేసు వేసేందుకు అనుమతించడం గమనార్హం.
 
కాగా, ఆ మధ్య అమలాపాల్‌కు, భవీందర్‌కు పెళ్లి జరిగిందని కూడా కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెల్సిందే. అయితే, అటువంటిదేమీ లేదని ఆమె వివరణ ఇచ్చింది. అంతకుముందు తమిళ దర్శకుడు ఎల్.విజయ్‌ని వివాహం చేసుకుని, అనంతరం, అతని నుంచి విడిపోయిన తర్వాత ముంబైకి చెందిన గాయకుడు భవీందర్‌తో లవ్‌తో పడి, ఆపై బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments