Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకప్‌మేన్‌కు కరోనా పాజిటివ్-క్వారంటైన్‌లోకి హీరో ప్రభాస్

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (14:14 IST)
హీరో ప్రభాస్‌ వ్యక్తిగత సిబ్బందిలో ఒకరు కరోనా బారిన పడ్డారు. ఆయన మేకప్‌మన్‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అందుకని, రాధే శ్యామ్‌ షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రభాస్‌ సహా చిత్రబృందమంతా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. 
 
కరోనా నేపథ్యంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ సెట్స్‌ మీదకు వెళ్లాలని, అప్పటివరకూ షూటింగ్ ను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజులు చిత్రీకరణ చేస్తే సినిమా పూర్తవుతుంది. 
 
కానీ, పరిస్థితులు అనుకూలించడం లేదు. జిల్‌ ఫేమ్‌ రాధాకృష్ణకుమార్‌ డైరెక్షన్ వహిస్తున్న ఈ మూవీని యు.వి. క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Delhi: ఢిల్లీపై భానుడు ప్రతాపం- వేడిగాలులు వీస్తూనే వుంటాయ్.. రెడ్ అలెర్ట్ జారీ

హనీమూన్ కేసు.. రాజా సూట్‌కేసులో మంగళసూత్రం, ఉంగరం.. సోనమ్ భర్తకు పెట్టిన షరతు?

నారా లోకేష్‌కు టీడీపీ నాయకత్వ పగ్గాలు అప్పగిస్తారా? చంద్రబాబు యాన్సర్ ఏంటి?

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments