Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకప్‌మేన్‌కు కరోనా పాజిటివ్-క్వారంటైన్‌లోకి హీరో ప్రభాస్

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (14:14 IST)
హీరో ప్రభాస్‌ వ్యక్తిగత సిబ్బందిలో ఒకరు కరోనా బారిన పడ్డారు. ఆయన మేకప్‌మన్‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అందుకని, రాధే శ్యామ్‌ షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రభాస్‌ సహా చిత్రబృందమంతా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. 
 
కరోనా నేపథ్యంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ సెట్స్‌ మీదకు వెళ్లాలని, అప్పటివరకూ షూటింగ్ ను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజులు చిత్రీకరణ చేస్తే సినిమా పూర్తవుతుంది. 
 
కానీ, పరిస్థితులు అనుకూలించడం లేదు. జిల్‌ ఫేమ్‌ రాధాకృష్ణకుమార్‌ డైరెక్షన్ వహిస్తున్న ఈ మూవీని యు.వి. క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments