Webdunia - Bharat's app for daily news and videos

Install App

corona second wave, కాజల్ అగర్వాల్ ఇంట్లో కూర్చుని గోళ్లు గిల్లుకోవడంలేదు...

Webdunia
శనివారం, 1 మే 2021 (09:54 IST)
కరోనా సెకండ్ వేవ్ భారతదేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. లక్షల్లో కేసులు, వేలల్లో మరణాల సంభవిస్తున్నాయి. అన్ని పరిశ్రమలపై దీని ప్రభావం పడింది. టాలీవుడ్ ఇండస్ట్రీ సైతం షూటింగులు ఆపేసింది. COVID కేసులు పెరగడంతో, సినిమా షూట్స్ ఆగిపోయాయి. కొంతమంది సినీ ప్రముఖులు ఈ వైరస్ బారిన పడ్డారు.
 
దీనిపై కాజల్ అగర్వాల్ స్పందించింది. కరోనా కారణంగా అంతా ఇళ్లకే పరిమితం అవుతున్నాం. కానీ ఇంట్లో కూర్చుని ఖాళీగా గోళ్లు గిల్లుకునే కంటే ఏదో ఒక పని చేయాలని చెపుతోంది. తనకు తెలిసిన అల్లికల పనిని ఇంట్లో కూర్చుని చేస్తున్నట్లు తెలిపింది.
 
"పరిస్థితి చాలా భయంకరంగా వుంది. మన చుట్టూ నిస్సహాయత, ఆందోళన భావన ఉంది. ఈ పరిస్థితుల్లో మన మనస్సులను ఏదో ఒకదానిపై కేంద్రీకరించడం, వర్తింపచేయడం చాలా ముఖ్యం, అది ఏదైనా కావచ్చు- ఆలోచన పరంగా కానీ సృజనాత్మకంగా కానీ. నేను ఇటీవల అల్లికలు మొదలుపెట్టాను. ఇది నాకు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది, ఇది మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది. ఇతరుల కోసం ఏదైనా సృష్టించే చర్య నిజంగా చికిత్సా విధానం అని నేను నమ్ముతున్నాను. మరి మీ ఖాళీ సమయంలో మీరు ఏమి చేస్తున్నారు? "

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments