రాజకీయాల్లో నీతులు చెప్పే నాగబాబు.. ఇంట్లో కుమార్తెను గాలికొదిలేశారు : శ్రీరెడ్డి

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (16:40 IST)
వివాదాస్పద నటి, హాట్ బ్యూటీ శ్రీరెడ్డి మరోమారు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ముఖ్యంగా, మెగా డాటర్ నిహారిక విడాకులపై ఆమె స్పందించారు. నిహారిక - చైతన్య జొన్నలగడ్డకు కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో అనేక మంది నిహారికను టార్గెట్ చేస్తూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వారిలో ఇపుడు శ్రీరెడ్డి కూడా చేశారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, రాజకీయాల్లో నీతులు చెప్పే మెగా బ్రదర్ నాగబాబు... తన ఇంట్లో కుమార్తెను మాత్రం గాలికి వదిలేశారన్నారు. కుమార్తెను నియంత్రణలో పెట్టుకోలేని వ్యక్తి రాజకీయాల్లో ఏం చేస్తారంటూ ప్రశ్నించారు. పైగా, ఆ నిహారిక తనకే పెళ్లయినట్టుగా పెద్ద బిల్డప్ కొట్టిందన్నారు. కానీ, ఇపుడు విడిపోయాక లెక్కనే లేదు. 
 
ఆ మెగా కూతుర్లందరికీ ఇలానే పొగరు ఎక్కువ. భర్తలను అస్సలు పట్టించుకోరు. అందుకే వారందరికీ విడాకులు తీసుకుంటున్నారు. భర్తతో విడిపోయాక సినిమాలు, వెబ్ సిరీస్‌లు అంటూ తిరుగుతుంటారు. ఇలా తిరిగితే ఏ మగాడికైనా కోపం వస్తుంది. అందుకే చైతన్య విడాకులకు అప్లై చేసుకున్నాడు. అనవసరంగా నిహారికను పెళ్లి చేసుకుని చైతన్య మోసపోయాడు అని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

Malla Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోవిడ్ కంటే దారుణమైనది.. మల్లారెడ్డి ధ్వజం

రాయదుర్గంలో రికార్డు స్థాయిలో భూమి ధర.. ఎకరం భూమి రూ.177 కోట్లు

Vijayawada: విజయవాడలో ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వని వైకాపా.. ఎదురు దెబ్బ తప్పదా?

Polavaram: 2019లో టీడీపీ గెలిచి ఉంటే, పోలవరం 2021-22 నాటికి పూర్తయ్యేది-నిమ్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments