Webdunia - Bharat's app for daily news and videos

Install App

"గరుడవేగ" అదిరిందంటూ దర్శకధీరుడు ప్రశంస...

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో హీరో రాజశేఖర్ నటించిన చిత్రం "పీఎస్‌వి గరుడవేగ 126.18ఎంఎం" చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇందులో పూజా కుమార్‌, శ్రద్ధాదాస్‌, కిశోర్‌, నాజర్‌, పోసాని కృష్

Webdunia
శనివారం, 4 నవంబరు 2017 (11:39 IST)
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో హీరో రాజశేఖర్ నటించిన చిత్రం "పీఎస్‌వి గరుడవేగ 126.18ఎంఎం" చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇందులో పూజా కుమార్‌, శ్రద్ధాదాస్‌, కిశోర్‌, నాజర్‌, పోసాని కృష్ణమురళి నటించారు. బాలీవుడ్‌ నటి సన్నీలియోని ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. 
 
అయితే, ఈ చిత్రం రిలీజైన తొలి ఆట నుంచి మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. పైగా, పలువురు టాలీవుడ్ ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు కూడా అందుకుంటోంది. ఈ కోవలో దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కూడా ఈ చిత్రం అదిరిందంటూ ట్వీట్ చేశారు. 
 
ఈ యూనిట్‌ సభ్యులకు అభినందనలు చెప్పారు. సినిమా సానుకూలమైన స్పందన పొందిందన్నారు. ఆదివారం షోకు టికెట్లు బుక్‌ చేసుకున్నట్లు తెలిపారు. దీనిపై రాజశేఖర్‌ స్పందించారు. ‘ధన్యవాదాలు సర్‌. మీ మాటలు మాకు చాలా బలాన్ని ఇచ్చాయి’ అంటూ ట్వీట్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments