Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబోస్‌పై అద్భుత ట్యూన్ కట్టిన డీఎస్పీ.. 'ఎంత సక్కగ రాశారో' అంటూ..

Webdunia
గురువారం, 28 మే 2020 (14:26 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికిన సినీగేయ ఆణిముత్యం చంద్రబోస్. ఆయన సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 యేళ్లు. ఈ సిల్వర్ జూబ్లీ కాలంలో ఎన్నో అద్భుతమైన పాటలు చంద్రబోస్ కలం నుంచి జాలువారాయి. అలాంటి చంద్రబోస్‌పై ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్ కట్టారు. ఎంత సక్కగ రాశారో నంటూ సాగే ఈ పాట రంగస్థలం చిత్రంలోని ఎంత సక్కగున్నావే అంటూ సాగే బాణీలో సాగుతోంది. 
 
రామ్ చరణ్ - సమంతలు నటించిన రంగస్థలం చిత్రంలో కూడా ఈ పాటను చంద్రబోస్ రాసిన విషయం తెల్సిందే. ఆ ట్యూన్‌లోనే చంద్రబోస్‌పై 'ఎంత సక్కగ రాశారో' అంటూ దేవిశ్రీ పాట పాడారు. ఈ పాట అభిమానులను అలరిస్తోంది. 
 
కాగా, 1995లో వచ్చిన "తాజ్ మహల్'' సినిమాకు తొలిసారి సాహిత్యం అందించిన చంద్రబోస్ అప్పటి నుంచి తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే అనేక అద్భుత పాటలను రాశారు. చంద్రబోస్‌పై డీఎస్పీ ట్యూన్ కట్టి పాడిన పాటను మీరూ ఓసారి వినండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

leopard: తల్లిదండ్రులతో నిద్రస్తున్న మూడేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే?

Chandra Babu: నారావారిపల్లెకు స్కోచ్ అవార్డు లభించింది: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

వివాహేతర సంబంధం.. 35 ఏళ్ల వ్యక్తిని భార్య, ప్రియుడు, సహచరుడు గొంతుకోసి చంపేశారు..

ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధించిన కోర్టు

Nellore: భారీ వర్ష హెచ్చరికలు.. నెల్లూరు ప్రజలకు అలెర్ట్ - చేపల వేటకు వెళ్ళొద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments