Webdunia - Bharat's app for daily news and videos

Install App

రణబీర్ కపూర్‌పై కేసు.. కేక్‌పై మద్యం పోసి నిప్పు

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2023 (11:20 IST)
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ప్రస్తుతం ‘యానిమల్’ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా రణబీర్ కపూర్ వీడియో వైరల్ అయింది. రణబీర్ తన కుటుంబంతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నట్లు కనిపించాడు. రణబీర్ కపూర్ క్రిస్మస్ వేడుకల వీడియో చర్చనీయాంశంగా మారింది. రణబీర్ క్రిస్మస్ జరుపుకుంటున్న ఈ వీడియోలో జై మాతా ది ఇలా చెప్పాడు. ఇప్పుడు రణబీర్‌పై ఫిర్యాదు అందింది.
 
రణబీర్ కపూర్ క్రిస్మస్ వేడుకల వీడియో వైరల్‌గా మారింది. క్లిప్‌లో, రణబీర్ 'జై మాతా ది' అని నినాదాలు చేస్తూ కేక్‌పై మద్యం పోసి నిప్పంటించాడు. అతని ఈ చర్య నెటిజన్లకు ఏమాత్రం నచ్చలేదు.
 
మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా రణబీర్‌పై ఆరోపణలు వచ్చాయి. అంతే కాకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ముంబైలోని ఘట్కోపర్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం రణబీర్‌పై ఫిర్యాదు నమోదైంది. అయితే, ఈ కేసులో ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments