Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్తల్లోకి వేణు మాధవ్: చనిపోయినట్లు వార్త.. టీవీ ఛానల్‌పై ఫిర్యాదు..!

Webdunia
మంగళవారం, 10 మే 2016 (15:53 IST)
స్టార్ కమెడియన్ వేణు మాధవ్‌ ఓ టీవీ ఛానల్‌పై కేసు పెట్టడం ప్రస్తుతం టాలీవుడ్ టౌన్లో హాట్ టాపిక్‌గా మారింది. సెలెబ్రిటీలను బతికుండగానే చంపేసే కల్చర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వ్యాప్తి చెందుతోంది. ఇదే వ్యవహారం వేణుమాధవ్ విషయంలోను జరిగింది.

వేణు మాధవ్ చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని నమ్మేసి ఓ టీవీ ఛానెల్ ఈ వార్తను ప్రసారం చేసింది. దీంతో కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో వేణు మాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై మీడియాతో మాట్లాడేందుకు అతను నిరాకరించాడు. 
 
కాగా సోషల్ మీడియాలో ఇటీవల ప్రముఖ కమెడియన్ సెంథిల్‌ కూడా మరణించారని వార్తలొచ్చాయి. అయితే తాను బతికే వున్నానని, మరణించినట్లు వచ్చిన వార్తలన్నీ అసత్యమని తేల్చి చెప్పారు. అలాగే స్టార్ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ చనిపోయే ముందు కూడా ఇలాంటి దుష్ప్రచారమే జరిగిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments