Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అత్తమ్మ కిచెన్"తో ఫుడ్ బిజినెస్‌లోకి చిరంజీవి భార్య సురేఖ

సెల్వి
సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (09:27 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్‌గా పేరుగాంచిన చిరంజీవికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా  దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించింది. ఈ నేపథ్యంలో చిరంజీవి సతీమణి సురేఖ ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. 
 
సురేఖ చలనచిత్ర నిర్మాణంలోకి ప్రవేశిస్తుందని చాలామంది ఎదురుచూస్తుండగా, ఆమె ఫుడ్ ఇండస్ట్రీలోకి అడుగెపట్టారు. సురేఖ అత్తమ్మ కిచెన్‌ని పరిచయం చేశారు. ముఖ్యంగా ప్రయాణికులకు తక్షణ భోజనాన్ని అందించడంపై దృష్టి సారించారు.
 
అత్తమ్మ కిచెన్ పేరిట సురేఖ ప్రారంభించిన ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన బిజినెస్‌పై చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. సురేఖ పుట్టిన రోజును పురస్కరించుకుని ఓ చిత్రాన్ని పంచుకున్నారు. ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశారు: మీరు ఎక్కడికి వెళ్లినా ఇంటి రుచిని కనుగొనండి. అత్తమ్మ కిచెన్, హడావిడి లేకుండా ఇంటి రుచిని మీ ఇంటి వద్దకు తీసుకురావడానికి ఇక్కడ ఉంది. దక్షిణ భారతీయ వంటకాల రుచికరమైన వంటలను ఇది అందిస్తుంది. మీ ప్రయాణం, మా ఇంటి రుచి... అంటూ తెలిపారు. 
 
ఇకపోతే.. చిరంజీవి తన తదుపరి సోషియో ఫాంటసీ డ్రామా షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమా విశ్వంభర పేరిట తెరకెక్కుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments