Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి జ్ఞాపకాలు పదిలంగా వున్నాయట

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (08:19 IST)
chiranjeevi, navy officers
మెగాస్టార్‌ చిరంజీవి తన జీవితంలో ఏది కొత్తగా ప్రయత్నించినా వాటిని జ్ఞాపకాలుగా గుర్తుపెట్టుకుంటారు. అందుకు దాని గురించి సమాచారం కూడా మస్తిష్కంలో పదిలంగా వుండిపోతుంది. గత నెలలో గోవాకు వెళ్ళినప్పుడు అక్కడ నావీ అధికారులు చిరంజీవితో ఫొటోలు దిగడానికి ఉత్సాహం చూపారు. దీనికి తనెంతో మురిసిపోయాయనీ, దేశాన్ని కాపాడేవారు తనతో ఇలా దగ్గరగా రావడం చూసి గత జ్ఞాపకాలు మెదిలాయని ట్వీట్‌ చేశారు.
 
విమానాశ్రాయానికి రాగానే కొందరు నావికా అధికారులు తనను కలవడం చాలా గర్వంగా వుంది. ఒక్కసారిగా నేను స్కూల్‌డేస్‌లో వున్నప్పుడు ఎన్‌సిసి.లో పాల్గొన రోజులు గుర్తుకు వచ్చాయి. అప్పటినుంచో తనలో దేశభక్తి కలిగిందనీ, అందుకు తన టీచర్లు తీర్చిదిద్దిన విధానం మిమ్మల్ని చూస్తుంటే కలిగిందని అన్నారు. ఈ సందర్భంగా అప్పటి ఎన్‌సిసి ఫొటోను కూడా చిరంజీవి పోస్ట్‌ చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments