Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగాది రేసులో చిరంజీవి "ఆచార్య"

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (11:30 IST)
మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "ఆచార్య". ఈ చిత్రం గత యేడాదే విడుదల చేయాల్సివుంది. ఆ తర్వాత ఫిబ్రవరి అనుకున్నారు. ఇపుడు మరోమారు ఉగాది రేస్‌లోకి వెళ్లింది. ఉగాది కానుకగా ఏప్రిల్ ఒకటో తేదీన ఆచార్య చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్రం బృందం ప్రకటించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల్ ప్రొమక్షన్ అధికారికంగా ట్వీట్ చేసింది. 
 
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ చిత్రాన్ని వాయిదావేస్తున్నట్టు రెండు రోజుల క్రితం ప్రకటించారు. అయితే, ఇలా ప్రకటించి 24 గంటలు గడవకముందే ఏప్రిల్ ఒకటో తేదీన చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఈ చిత్రం ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కావాల్సివుంది. కానీ, కరోనా ఉధృతి దృష్ట్యా సినిమాను ఏప్రిల్ ఒకటో తేదీకి వాయిదా వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments