Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగాది రేసులో చిరంజీవి "ఆచార్య"

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (11:30 IST)
మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "ఆచార్య". ఈ చిత్రం గత యేడాదే విడుదల చేయాల్సివుంది. ఆ తర్వాత ఫిబ్రవరి అనుకున్నారు. ఇపుడు మరోమారు ఉగాది రేస్‌లోకి వెళ్లింది. ఉగాది కానుకగా ఏప్రిల్ ఒకటో తేదీన ఆచార్య చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్రం బృందం ప్రకటించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల్ ప్రొమక్షన్ అధికారికంగా ట్వీట్ చేసింది. 
 
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ చిత్రాన్ని వాయిదావేస్తున్నట్టు రెండు రోజుల క్రితం ప్రకటించారు. అయితే, ఇలా ప్రకటించి 24 గంటలు గడవకముందే ఏప్రిల్ ఒకటో తేదీన చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఈ చిత్రం ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కావాల్సివుంది. కానీ, కరోనా ఉధృతి దృష్ట్యా సినిమాను ఏప్రిల్ ఒకటో తేదీకి వాయిదా వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

ఫోనులో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. పోలీసులకు భార్య ఫిర్యాదు.. కేసు నమోదు

ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు.. ఆ జిల్లాల్లో 50 బస్సులు

ప్రియురాలిని సూట్‌‍కేసులో దాచిపెట్టీ.... ప్రియుడి సాహసం (Video)

అయోధ్య గెస్ట్ హౌస్‌లో మహిళ స్నానం చేస్తుంటే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments