'భీమ్లా నాయక్'.. నిజంగా ఇది పవర్ తుఫానే : చిరంజీవి

Webdunia
శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (18:02 IST)
తన సోదరుడు, హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం "భీమ్లా నాయక్". శుక్రవారం విడుదలైన చిత్రం విడుదలైన తొలి రోజునే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ చిత్ర టాక్ మామూలుగా లేదు. దీంతో ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఇందులోభాగంగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన స్పందనను తెలియజేశారు. 
 
"భీమ్లా నాయక్ తిరుగులేని విజయం అందుకున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. నిజంగా ఇది పవర్ తుఫానే అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన భీమ్లా నాయక్‌ సెట్స్‌పై సోదరుడు పవన్ కళ్యాణ్, రానాలతో దిగిన ఫోటోలను పంచుకున్నారు. 
 
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చిన ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. దగ్గుబాటి రానా విలన్. నిత్యా మీనన్, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లు. శుక్రవారం వేకువజామున ప్రదర్శించిన తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. విమర్శలు సైతం పవన్, రానా నటనకు నోరెళ్లబెడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

Jagan: ఏపీ లిక్కర్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments