Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ యాంకర్‌కు సారీ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.. ఎందుకంటే?

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (14:49 IST)
''మా'' ఎన్నికల్లో ఓటేసేందుకు అక్కినేని నాగార్జునతో పాటు మెగాస్టార్ చిరంజీవి కలిసి ఫిలిమ్ ఛాంబర్‌కు వెళ్లారు. ఓటేసి ఇద్దరూ కలిసి కారు వద్దకు బయల్దేరుతున్నప్పుడు వారిని మీడియా చుట్టేసింది. ఇంకా అభిమానులు కూడా వీరిని చూసేందుకు ఎగబడ్డారు. ఇక అభిమానులను అక్కడ నుంచి క్లియర్ చేసేందుకు.. చిరంజీవిని, నాగార్జునన కారు వద్దకు తీసుకెళ్లేందుకు భద్రతా సిబ్బంది చర్యలు చేపట్టింది. 
 
అయితే చిరంజీవితో బైట్ తీసుకునేందుకు ఓ టీవీ చానల్‌కు చెందిన యాంకర్ ఆయన ముందు మైక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే, భద్రతా సిబ్బంది ఆమెను చిరు వద్దకు రాకుండా అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది అడ్డుకోబోవడంతో యాంకర్ పడిపోయేంతలో '' ఏయ్ ఆగండి'' అంటూ చిరంజీవి ముందుకు వచ్చారు. ఆప్యాయతతో ఆమె బుగ్గను తాకి.. ''సారీ అమ్మా'' అంటూ కారెక్కి వెళ్లిపోయారు. దీన్ని చూసిన అక్కడ వారంతా చిరంజీవి మంచితనానికి ఫిదా అయిపోయారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం