Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ యాంకర్‌కు సారీ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.. ఎందుకంటే?

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (14:49 IST)
''మా'' ఎన్నికల్లో ఓటేసేందుకు అక్కినేని నాగార్జునతో పాటు మెగాస్టార్ చిరంజీవి కలిసి ఫిలిమ్ ఛాంబర్‌కు వెళ్లారు. ఓటేసి ఇద్దరూ కలిసి కారు వద్దకు బయల్దేరుతున్నప్పుడు వారిని మీడియా చుట్టేసింది. ఇంకా అభిమానులు కూడా వీరిని చూసేందుకు ఎగబడ్డారు. ఇక అభిమానులను అక్కడ నుంచి క్లియర్ చేసేందుకు.. చిరంజీవిని, నాగార్జునన కారు వద్దకు తీసుకెళ్లేందుకు భద్రతా సిబ్బంది చర్యలు చేపట్టింది. 
 
అయితే చిరంజీవితో బైట్ తీసుకునేందుకు ఓ టీవీ చానల్‌కు చెందిన యాంకర్ ఆయన ముందు మైక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే, భద్రతా సిబ్బంది ఆమెను చిరు వద్దకు రాకుండా అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది అడ్డుకోబోవడంతో యాంకర్ పడిపోయేంతలో '' ఏయ్ ఆగండి'' అంటూ చిరంజీవి ముందుకు వచ్చారు. ఆప్యాయతతో ఆమె బుగ్గను తాకి.. ''సారీ అమ్మా'' అంటూ కారెక్కి వెళ్లిపోయారు. దీన్ని చూసిన అక్కడ వారంతా చిరంజీవి మంచితనానికి ఫిదా అయిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం