Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవిని చివరిసారి చూడాలనీ.. క్యూ కట్టిన బాలీవుడ్ - టాలీవుడ్ - కోలీవుడ్

ఇటీవల మరణించిన నటి శ్రీదేవిని చివరిసారి చూడాలని బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు ముంబైకు క్యూకట్టారు. ముఖ్యంగా, బాలీవుడ్ చిత్రపరిశ్రమ మొత్తం శ్రీదేవి భౌతికకాయం ఉన్న సెలబ్రిటీ సెలెబ్రేషన్

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (12:35 IST)
ఇటీవల మరణించిన నటి శ్రీదేవిని చివరిసారి చూడాలని బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు ముంబైకు క్యూకట్టారు. ముఖ్యంగా, బాలీవుడ్ చిత్రపరిశ్రమ మొత్తం శ్రీదేవి భౌతికకాయం ఉన్న సెలబ్రిటీ సెలెబ్రేషన్ క్లబ్‌కు వచ్చి తమ అభిమాన నటిని కడసారి చూసి అంజలి ఘటిస్తున్నారు. 
 
ఇకపోతే, తాను ఎంతో అభిమానించే శ్రీదేవిని కడసారి చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి కూడా ముంబైకు చేరుకున్నారు. ఇప్పటికే ముంబైలో ల్యాండ్ అయిన చిరంజీవి అక్కడి నుంచి నేరుగా సెలెబ్రేషన్స్ క్లబ్‌కు బయల్దేరారు. 
 
ఆయనతో పాటు మాధురీ దీక్షిత్, ఐశ్వర్యారాయ్, సుస్మితాసేన్, రానాలతో పాటు.. బాలీవుడ్ ప్రముఖులంతా క్లబ్‌కు చేరుకున్నారు. కాగా, మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీదేవి అంతిమయాత్ర జరుగనుంది. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు భారీ ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

భారత్‌ను తుక్కు తుక్కుగా ఓడించాం : పాకిస్థాన్ ప్రధాని (Video)

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments