Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయ‌క‌చ‌వితినాడు నిజాన్ని నిర్భ‌యంగా చెప్పిన‌ చిరంజీవి

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (09:17 IST)
Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి నిన్న వినాయ‌క‌చ‌వితినాడు సినిమా ఇండ‌స్ట్రీ గురించి అస‌లు చెప్పాడు. చాలా సినిమాలు ఆడ‌క‌పోతే ఆ సినిమాలో కంటెంట్‌లేదు. కాస్టింగ్ స‌రిగ్గాలేదు. ద‌ర్శ‌కుడు, హీరో స‌రైన రూటులో వెల్ల‌డంలేద‌ని విశ్లేష‌కులు తెలియ‌జేస్తారు. దీన్ని చాలామంది ఆహ్వానించ‌రు. అలాంటిదే మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఆచార్య సినిమా. అస‌లు ఈ సినిమా ఎందుకు తీశారో అర్థంకాలేద‌ని అంద‌రూ విశ్లేషించారు. రెండోరోజు థియ‌ట‌ర్‌లో జ‌నాలు లేరు. అందుకే త్వ‌ర‌గా ఓటీటీకి అమ్మేశారు. 
 
ఆ విష‌యాన్ని చాలామంది తెలియ‌జేసినా ఇంత‌వ‌ర‌కు త‌న సినిమా గురించి చిరంజీవి బ‌య‌ట చెప్ప‌లేదు. కానీ వినాయ‌క‌చ‌వితినాడు ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఇప్పుడు కంటెంట్ ఉంటేనే థియేటర్స్ లో జనం వస్తున్నారని ఒకవేళ లేకపోతే రెండో రోజు నుంచే జనం రారని అందుకు ఉదాహరణగా నా సినిమానే ఒకటి అని చెప్పేశారు. సో. చిరంజీవి నిజాన్ని ఒప్పుకున్నార‌ని కొంద‌రు అభినందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments