Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండున్నర కోట్లు నొక్కేసింది.. అమీషా పటేల్‌పై కేసు.. సుప్రీం స్టే

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (09:10 IST)
బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ చిక్కుల్లో చిక్కుకుంది. హృతిక్ కహోనా ప్యార్ హైతో బీటౌన్‌లో హీరోయిన్‌గా పాగా వేసిన ఈ బ్యూటీ… ఇప్పుడో ఆరోపణ ఎదుర్కొంటున్నారు. అప్పనంగా.. రెండున్నర కోట్లు నొక్కేసిదంటూ.. ఓ ప్రొడ్యూసర్ తన వ్యాఖ్యలతో అందర్నీ షాక్ చేస్తున్నారు.
 
అజయ్ కుమార్ అనే బాలీవుడ్ ప్రొడ్యూసర్… అమీషా పటేల్‌తో దేశీ మ్యూజిక్ అనే చేయాలనుకున్నారు. అడ్వాన్స్‌‌గా రెండున్నర కోట్లు ఇచ్చారట. కాని కొన్ని కారణాల ఆ పని చేయని అమీషా.. ఇచ్చిన అడ్వాన్స్‌ను కూడా తిరిగి ఇవ్వకుండా ముఖం చాటేశారట. దీంతో ఫీలైన ఆ ప్రొడ్యూసర్ అప్పట్లోనే ఈమెపై చీటింగ్‌ కేసు పెట్టారు. 
 
దీన్ని విచారించిన జార్ఖండ్‌ ట్రయల్ కోర్టు అమీషాపై మోసం, నమ్మక ద్రోహం సెక్షన్ల కింద సమన్లు జారీ చేసింది. దీంతో ఈ హీరోయిన్ సుప్రీం గడపతొక్కింది. దీంతో సుప్రీం సెక్షన్ 138 ప్రకారం ప్రొసీడింగ్స్ జరపాలని పోలీసును ఆదేశించింది. తీర్పు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానాలకు ఏమైంది.. టేకాఫ్ అయిన 18 నిమిషాలకే టేకాన్

వింత ఆచారం... కారం నీళ్ళతో పూజారికి అభిషేకం

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments