Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండున్నర కోట్లు నొక్కేసింది.. అమీషా పటేల్‌పై కేసు.. సుప్రీం స్టే

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (09:10 IST)
బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ చిక్కుల్లో చిక్కుకుంది. హృతిక్ కహోనా ప్యార్ హైతో బీటౌన్‌లో హీరోయిన్‌గా పాగా వేసిన ఈ బ్యూటీ… ఇప్పుడో ఆరోపణ ఎదుర్కొంటున్నారు. అప్పనంగా.. రెండున్నర కోట్లు నొక్కేసిదంటూ.. ఓ ప్రొడ్యూసర్ తన వ్యాఖ్యలతో అందర్నీ షాక్ చేస్తున్నారు.
 
అజయ్ కుమార్ అనే బాలీవుడ్ ప్రొడ్యూసర్… అమీషా పటేల్‌తో దేశీ మ్యూజిక్ అనే చేయాలనుకున్నారు. అడ్వాన్స్‌‌గా రెండున్నర కోట్లు ఇచ్చారట. కాని కొన్ని కారణాల ఆ పని చేయని అమీషా.. ఇచ్చిన అడ్వాన్స్‌ను కూడా తిరిగి ఇవ్వకుండా ముఖం చాటేశారట. దీంతో ఫీలైన ఆ ప్రొడ్యూసర్ అప్పట్లోనే ఈమెపై చీటింగ్‌ కేసు పెట్టారు. 
 
దీన్ని విచారించిన జార్ఖండ్‌ ట్రయల్ కోర్టు అమీషాపై మోసం, నమ్మక ద్రోహం సెక్షన్ల కింద సమన్లు జారీ చేసింది. దీంతో ఈ హీరోయిన్ సుప్రీం గడపతొక్కింది. దీంతో సుప్రీం సెక్షన్ 138 ప్రకారం ప్రొసీడింగ్స్ జరపాలని పోలీసును ఆదేశించింది. తీర్పు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగారం అక్రమ రవాణా కేసు : నటి రన్యారావు సీబీఐ కేసు

తన ఆస్తులు విలువ రూ.70 కోట్లు ... క్రిమినల్ కేసులు లేవు : నటుడు నాగబాబు

ఆ ముగ్గురి వల్ల ప్రాణహాని వుంది : బోరుగడ్డ అనిల్ (Video)

స్టిక్ ఐస్ క్రీంలో చనిపోయిన పాము.. ఎంత పెద్ద కళ్ళు..?: ఫోటో వైరల్

తెలంగాణ సింగానికి అదిరిపోయే వీడ్కోలు పలికిన సహచరులు!! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments