Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ కార్మికుల జీవితాలకు భరోసా లేదు : చిరంజీవి

Webdunia
ఆదివారం, 1 మే 2022 (16:49 IST)
చిత్రపరిశ్రమలోని 24 కళలకు చెందిన కళాకారుల జీవితాలకు ఎలాంటి భరోసా లేదని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మే డే వేడుకల్లో ఆయన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, సినీ కార్మికులు ఎన్నో బాధలు దిగమింగి పని చేస్తారన్నారు. సినీ కార్మికుల జీవితాలకు భరోసా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కరోనా వేళ కార్మికలకు నిత్యావసరాలు ఇవ్వడం బాధ్యతగా భావించానని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా సినీ కార్మికులు కలిసి ఉండాలని కోరారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వాల సహకారం కావాలని ఆయన కోరారు. చిత్ర పరిశ్రమకు తెలుగు రాష్ట్రాల సీఎంవోలు ఎంతో భరోసానిచ్చారని కొనియాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments