Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి భావోద్వేగ ట్వీట్... నాన్నా చరణ్.. గర్వంగా వుంది..

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2022 (17:26 IST)
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్‌ను తలచి మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ ట్వీట్ చేశారు. చెర్రీకి ట్రూ లెజెండ్ అవార్డు అందుకున్న సందర్భంగా చిరంజీవి గర్వంగా వుందంటూ కామెంట్లు చేస్తున్నారు. 
 
ఆంగ్ల పత్రికా సంస్థ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డుల్లో భాగంగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో చెర్రీ ట్రూ లెజెండ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఈ అవార్డు అందుకోవడం పట్ల మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.
 
"నాన్నా చరణ్.. ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ట్రూ లెజెండ్ అవార్డు నువ్వు అందుకున్నందుకు నాకు సంతోషంగా, గర్వంగా వుంది. నువ్వు ఇలా ముందుకు సాగాలని అమ్మ, నేను కోరుకుంటున్నాం.. అంటూ పోస్టు చేశారు. 
 
ఈ పోస్టుకు రామ్‌చరణ్‌ అవార్డు అందుకుంటున్న ఫొటోలను సైతం జత చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments