Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి భావోద్వేగ ట్వీట్... నాన్నా చరణ్.. గర్వంగా వుంది..

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2022 (17:26 IST)
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్‌ను తలచి మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ ట్వీట్ చేశారు. చెర్రీకి ట్రూ లెజెండ్ అవార్డు అందుకున్న సందర్భంగా చిరంజీవి గర్వంగా వుందంటూ కామెంట్లు చేస్తున్నారు. 
 
ఆంగ్ల పత్రికా సంస్థ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డుల్లో భాగంగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో చెర్రీ ట్రూ లెజెండ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఈ అవార్డు అందుకోవడం పట్ల మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.
 
"నాన్నా చరణ్.. ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ట్రూ లెజెండ్ అవార్డు నువ్వు అందుకున్నందుకు నాకు సంతోషంగా, గర్వంగా వుంది. నువ్వు ఇలా ముందుకు సాగాలని అమ్మ, నేను కోరుకుంటున్నాం.. అంటూ పోస్టు చేశారు. 
 
ఈ పోస్టుకు రామ్‌చరణ్‌ అవార్డు అందుకుంటున్న ఫొటోలను సైతం జత చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments