Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెంగ్యూతో జూ.బాలకృష్ణ మృతి: కన్నీటి పర్యంతమైన యాంకర్ అనసూయ

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (16:06 IST)
జూనియర్ బాలకృష్ణగా పాపులర్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్ సాయికృష్ణ డెంగ్యూ జ్వరం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. గోకుల్ సాయి మరణ వార్తపై యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఉద్వేగానికి లోనయ్యారు. తామంతా సాయికృష్ణను జూనియర్ బాలకృష్ణ అని పిలుచుకునేవారమని గుర్తు చేసుకున్నారు. 
 
అతడి మరణ వార్తను జీర్ణించుకోవడం సాధ్యం కావడంలేదంటూ ఉద్వేగానికి లోనైంది. డెంగ్యూ జ్వరం చాలా భయంకరమైనదని ఆమె చెప్పింది. గోకుల్ కుటుంబానికి ఇది తీరని లోటనీ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.
 
ప్రతి ఒక్కరూ డెంగ్యూ గురించి తెలుసుకోవాలనీ, జాగ్రత్తగా ఉండాలని సూచించింది అనసూయ. వ్యాధి వచ్చిన తర్వాత వైద్యం కోసం వెళ్లడం కంటే అసలు డెంగ్యూ రాకుండా నివారణ మంచిదని చెప్పారు. డెంగ్యూ దోమలు లేకుండా చేసేందుకు ప్రభుత్వ అధికారులందరూ చర్యలు తీసుకుంటున్నప్పటికీ సమస్యను పరిష్కరించలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments