Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడు శరత్ కుమార్ ఆరోగ్యంగా ఉన్నారు.. వదంతులు నమ్మొద్దు

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (12:26 IST)
తమిళ హీరో, అఖిల భారత సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు ఆర్.శరత్ కుమార్ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని ఆయన పీఆర్వో అధికారికంగా వెల్లడించారు. చిన్నపాటి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లారని, ఈ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి చేరుకుంటారని తెలిపారు. అంతేకానీ, ఆయన ఆరోగ్యం గురించి వస్తున్న వందతులను నమ్మొద్దని పీఆర్వో విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
కాగా, తీవ్ర అస్వస్థతకు గురైన శరత్ కుమార్‌ను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న ఆయన భార్య రాధికా శరత్ కుమార్, కుమార్తె వరలక్ష్మి ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే, శరత్ కుమార్ డయేరియా, డీహైడ్రేషన్ కారణంగానే ఆస్పత్రిలో చేరినట్టు వైద్య వర్గాల సమాచారం. కానీ, ఆస్పత్రి వర్గాల నుంచి శరత్ కుమార్ ఆరోగ్యంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments