Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడు శరత్ కుమార్ ఆరోగ్యంగా ఉన్నారు.. వదంతులు నమ్మొద్దు

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (12:26 IST)
తమిళ హీరో, అఖిల భారత సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు ఆర్.శరత్ కుమార్ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని ఆయన పీఆర్వో అధికారికంగా వెల్లడించారు. చిన్నపాటి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లారని, ఈ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి చేరుకుంటారని తెలిపారు. అంతేకానీ, ఆయన ఆరోగ్యం గురించి వస్తున్న వందతులను నమ్మొద్దని పీఆర్వో విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. 
 
కాగా, తీవ్ర అస్వస్థతకు గురైన శరత్ కుమార్‌ను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న ఆయన భార్య రాధికా శరత్ కుమార్, కుమార్తె వరలక్ష్మి ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే, శరత్ కుమార్ డయేరియా, డీహైడ్రేషన్ కారణంగానే ఆస్పత్రిలో చేరినట్టు వైద్య వర్గాల సమాచారం. కానీ, ఆస్పత్రి వర్గాల నుంచి శరత్ కుమార్ ఆరోగ్యంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments