Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాయల్ రాజ్ పుత్‌కు పట్టరాని కోపం.. లగేజీని విసిరేశారని..

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (19:56 IST)
Payal Rajput
అందాల పాయల్ రాజ్ పుత్‌కు పట్టరాని కోపం వచ్చింది. ఆర్ఎక్స్-100తో పరిచయం అయిన పాయల్ తన అందంతో అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. ప్రస్తుతం మంచు విష్ణుతో జిన్నా అనే చేస్తోంది. ఈ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా తనకు జరిగిన ఓ విషయాన్నీ అభిమానులతో పంచుకుంది.
 
ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ తీరుపై మండిపడింది పాయల్. ఇటీవలే ఇండిగో విమానంలో పాయల్ రాజ్‌పుత్‌ ప్రయాణించింది. ఈ సందర్భంగా తన లగేజీని ఇండిగో విమాన సిబ్బంది ఇష్టానుసారంగా విసిరేశారని పేర్కొంది. తన లగేజ్‌ను నిర్లక్ష్యంగా విసిరిపారేశారట. 
 
దీంతో తన లగేజీ డ్యామేజీ అయ్యిందని చెప్పుకొచ్చిన పాయల్… ఈ ప్రయాణం తనకు ఎన్నడూ ఎదురవని చేదు అనుభవాన్ని మిగిల్చిందని పేర్కొంది. అలాగే డ్యామేజ్ అయిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments