Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చంద్రముఖి' చిత్ర దర్శకుడు చనిపోయారా?

"చంద్రముఖి" చిత్రానికి దర్శకత్వం వహించిన తమిళ డైరెక్టర్ పి.వాసు చనిపోయినట్టు కోలీవుడ్‌లో వార్తలు గుప్పుమన్నాయి. దాంతో ఆయన వెంటనే సోషల్‌మీడియా వేదికగా తాను బతికే ఉన్నానని వీడియో ద్వారా చెప్పుకున్నారు.

Webdunia
మంగళవారం, 16 జనవరి 2018 (15:03 IST)
"చంద్రముఖి" చిత్రానికి దర్శకత్వం వహించిన తమిళ డైరెక్టర్ పి.వాసు చనిపోయినట్టు కోలీవుడ్‌లో వార్తలు గుప్పుమన్నాయి. దాంతో ఆయన వెంటనే సోషల్‌మీడియా వేదికగా తాను బతికే ఉన్నానని వీడియో ద్వారా చెప్పుకున్నారు. 
 
'ఆరు కిలోమీటర్లు వాకింగ్‌ చేసి ఇంటికి వెళ్లగానే నేను చనిపోయానని వదంతులు వస్తున్నట్టు వాట్సాప్‌లో నాకో సందేశం వచ్చింది. అది చూసి నవ్వుకున్నాను. ప్రజలకు నాపై ఇంత అభిమానం ఉందని తెలిసి సంతోషించాను కూడా. నేను బతికే ఉన్నాను. ఆరోగ్యంగానే ఉన్నాను. ఈ యేడాది మూడు సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాను' అంటూ తన డెత్‌ దుష్ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. 
 
కాగా, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినిమాలకు వాసు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల్లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘చంద్రముఖి’ చెప్పుకోదగ్గ గొప్ప చిత్రం. అలాగే, ఆయన పలు చిత్రాల్లో వివిధ రకాల క్యారెక్టర్లలో కూడా నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments