Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతకాని ప్రభుత్వాలను సవాల్ చేస్తున్నాయి: మురళీమోహన్‌ కామెంట్‌

Webdunia
సోమవారం, 15 మే 2023 (14:35 IST)
murali moshan
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రాజకీయాల్లో వున్న శ్రద్ధ సినిమారంగంలో లేదు. ఒకవైపు ఆర్‌.ఆర్‌.ఆర్‌. వంటి సినిమాతో ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు పరిశ్రమను మన ప్రభుత్వాలు అసలు పట్టించుకోవడంలేదు.ఒకప్పుడు నంది అవార్డులు అని కళాకారులకు ప్రోత్సాహాలుగా బహుమతులు ఇచ్చేవారు. కానీ రెండు రాష్ట్రాలు అయ్యాయి. సినిమాను పట్టించుకోవడంలేదు. కానీ ప్రైవేట్‌ సంస్థలు టైమ్స్‌, సంతోషంవంటి కొన్ని సంస్థలు దక్షిణాది కళాకారులకు అవార్డులు ఇవ్వడం చాలా మంచి పరిణామం. ఒక రకంగా ప్రబుత్వాలకు సవాల్ గా నిలిచాయి. 
 
తాజాగా నంది అవార్డుల పేరుతో తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ఆర్‌.కె.గౌడ్‌ నంది అవార్డుల ప్రదానం పేరుతో ఇటీవలే దుబాయ్‌ వెళ్ళి అక్కడ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లో కొందరు స్క్రూటినీ సభ్యులతో ఎంపికచేసి 24 శాఖలలో ఉత్తములకు అవార్డులు ఇవ్వడం జరుగుతంది. ఈ సందర్భంగా నంది అవార్డుపేరుతో ఇవ్వడం పట్ల సీనియర్‌ నటుడు మురళీమోహన్‌ పైవిధంగా స్పందించారు. నంది అవార్డు అనేది ప్రభుత్వం ఇవ్వాలి. అందుకు తగిన విధివిధానాలను చూసుకుని ఇవ్వమని నిర్వాహకులను కోరారు. అదేవిధంగా ప్రభుత్వానికి చేతకాకపోతే ఫండ్‌ రైజింగ్‌ చేసుకుని అయినా ఇవ్వాలని సూచించారు. తెలుగు పరిశ్రమ ఎంతో వినోదపు పన్ను ప్రబుత్వాలకు కడుతుంది. అవి ఏమి చేస్తున్నారని నిలదీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

బాబ్బాబు.. మీకు దండం పెడతాం.. సింధు జలాలు విడుదల చేయండి : పాక్ వేడుకోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments