Webdunia - Bharat's app for daily news and videos

Install App

షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్‌పై కేసు

Webdunia
గురువారం, 2 మార్చి 2023 (19:35 IST)
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారు. ముంబైకి చెందిన జశ్వంత్ షా లక్నోలో గౌరీతో పాటు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీకి చెందిన పలువురు సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
 
తనకు రూ.86 లక్షలు వసూలు చేసినప్పటికీ ఫ్లాట్ ఇవ్వడంలో కంపెనీ విఫలమైందని జశ్వంత్ షా ఆరోపించారు. ఆ ఫ్లాట్‌ను వేరొకరికి ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
బ్రాండ్ అంబాసిడర్ గౌరీఖాన్ తనను ఈ ఫ్లాట్ కొనుగోలుకు ప్రభావితం చేశారని జశ్వంత్ షా ఆరోపించారు. ఎఫ్ఐఆర్ గౌరీఖాన్‌తో పాటు కంపెనీకి చెందిన పలువురు సభ్యుల పేర్లు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments