అవన్నీ గాలి వార్తలే... రజినీకాంత్ 'పేట్ట'తో నాకు సంబంధం లేదు... కళ్యాణ్

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (17:42 IST)
'పేట్ట' చిత్రం రైట్స్ పైన వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు అని నిర్మాత సి.కళ్యాణ్ వెల్లడించారు. 
 
"సూపర్ స్టార్ రజినీకాంత్ గారి 'పేట్ట' చిత్రం తెలుగు హక్కులు నేను తీసుకున్నట్టు, రిలీజ్ డేట్ మార్చమని అడిగినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ చిత్రం రైట్స్‌కి నాకు ఎంతమాత్రం సంబంధం లేదనే విషయాన్ని క్లారిఫై చేస్తున్నాను. 
 
ఈ వార్తల్లో నిజం లేదనే విషయాన్ని సన్ పిక్చర్స్ వారికి కూడా తెలియచేశాను. సూపర్‌స్టార్ రజినీకాంత్ గారంటే నాకెంతో గౌరవం. ఆయనతో చిత్రాలు చేయాలని అందరికీ ఉంటుంది. అయితే ఈ చిత్రం రైట్స్ గురించి నేను ఎలాంటి చర్చలూ జరపలేదు." అని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ స్పష్టం చేస్తూ 'పేట్ట' చిత్రం రైట్స్ విషయంలో వస్తున్న వార్తల్ని ఖండించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

భూగర్భంలో ఆగిపోయిన మెట్రో రైలు - సొరంగంలో నడిచి వెళ్లిన ప్రయాణికులు

వామ్మో, జనంలోకి తోడేలుకుక్క జాతి వస్తే ప్రమాదం (video)

బలహీనపడుతున్న దిత్వా తుఫాను.. అయినా ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

రాజకీయాల నుంచి రిటైర్ కానున్న ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట.. కుమారుడికి పగ్గాలు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments