Webdunia - Bharat's app for daily news and videos

Install App

కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రాల డుం డుం డుం..

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2023 (14:39 IST)
Kiara Advani
కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివాహం ఎట్టకేలకు ఈ వారాంతంలో జరగనుంది. వధువు శనివారం ఉదయం జైసల్మేర్‌కు బయలుదేరింది. శనివారం నుంచి ఈ జంట పెళ్లి రెండు రోజుల పాటు జరగనుంది. జైసల్మేర్‌లోని సూర్యగఢ్ హోటల్ వేదికగా జరుగుతున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్‌లో వారి ఇండస్ట్రీ మిత్రులు కొందరు చేరుతారు.
 
ముంబై విమానాశ్రయంలోని ప్రైవేట్ టెర్మినల్ నుండి కియారా జైసల్మేర్‌కు బయలుదేరిన దృశ్యాలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా తెల్లటి కో-ఆర్డ్ సెట్‌లో మెరిశాడు. కియారా వీడియో అభిమానులను ఉత్తేజపరిచింది. 
 
శుక్రవారం, ప్రముఖ మెహందీ కళాకారిణి వీణా నగ్డా కూడా రాజస్థాన్‌కు విమానంలో బయల్దేరింది. ఆమె విమానాశ్రయం నుండి తన ఫోటోను షేర్ చేసింది. కియారా-సిద్ధార్థ్ వివాహం కోసం జైసల్మేర్‌లో 83 గదులు ఏర్పాటు చేశారు. ఇంకా అతిథుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

అంజీర మిల్క్ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments