Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాస్యనటుడి చిత్రానికి 115 మంది నిర్మాతలు.... ఎలా?

టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం. ఈయన తనయుడు గౌతమ్. ఆయన్ను వెండితెరకు పరిచయం చేస్తూ తీస్తున్న చిత్రం "మను". ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు. అయితే, ఈ చిత్రానికి ఏకంగా 115 మంది

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (14:59 IST)
టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం. ఈయన తనయుడు గౌతమ్. ఆయన్ను వెండితెరకు పరిచయం చేస్తూ తీస్తున్న చిత్రం "మను". ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నారు. అయితే, ఈ చిత్రానికి ఏకంగా 115 మంది నిర్మాతలు. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశమే. గౌతమ్ సరసన చాందిని హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా ఫణీంద్ర అనే వ్యక్తి దర్శకుడిగా తొలిసారి పరిచయమవుతున్నాడు.
 
తాజాగా ఆయన మాట్లాడుతూ, 'ఈ కథను నమ్మిన వాళ్లంతా తమకి తోచిన స్థాయిలో పెట్టుబడి పెట్టారు. వాళ్ల నమ్మకానికి ఎంత మాత్రం తగ్గకుండగా ఈ సినిమా ఉంటుందని చెప్పగలను' అని దర్శకుడు ఫణీంద్ర చెప్పుకొచ్చాడు. 
 
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులోని సంభాషణలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ సినిమాలో గౌతమ్ పోషించిన పాత్ర కొత్తగా ఉంటుందనే విషయం ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Newly married woman: పెళ్లైన మూడు రోజులకే నవ వధువు మృతి.. ఎలా.. ఏం జరిగింది?

రిజర్వేషన్ వ్యవస్థ అప్‌గ్రేడ్- నిమిషానికి లక్ష కంటే ఎక్కువ టిక్కెట్లు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాఠశాలలకు రూ.45.02 కోట్లు మంజూరు

ప్రైవేట్ బస్సులో నేపాలీ మహిళపై అత్యాచారం... ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments