Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ మూవీపై క్లారిటీ ఇచ్చిన బోయ‌పాటి

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (19:41 IST)
అక్కినేని అఖిల్ న‌టిస్తోన్న తాజా చిత్రం మిస్ట‌ర్ మ‌జ్ను. ఈ చిత్రానికి తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 3కి షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. జ‌న‌వ‌రి 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.... ఈ సినిమా త‌ర్వాత అఖిల్ బోయ‌పాటితో సినిమా చేయ‌నున్నాడు అని ప్ర‌చారం జ‌రుగుతోంది.
 
ఈ ప్ర‌చారంపై బోయ‌పాటి స్పందించాడు. ఇంత‌కీ ఏమన్నాడంటే... ప్ర‌స్తుతం దృష్టి అంతా రామ్ చ‌ర‌ణ్‌తో చేస్తోన్న సినిమా మీదే ఉంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా త‌ర్వాత బాల‌కృష్ణ‌తో సినిమా చేయ‌నున్నాను అని చెప్పాడు. సో... బోయ‌పాటి మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే.. అఖిల్‌తో సినిమా ఇప్ప‌ట్లో లేన‌ట్టే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments