Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు తీసుకున్నారు, అడుగుతుంటే బెదిరిస్తున్నారు: నటి స్నేహ పోలీసు స్టేషన్లో కేసు

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (11:00 IST)
ముత్యాల్లాంటి పలు వరుసతో నవ్వులు పూయించే స్నేహ పోలీసు స్టేషన్ మెట్లెక్కారు. ఇద్దరు వ్యాపారవేత్తలపై ఆమె కేసు పెట్టారు.

 
వివరాల్లోకి వెళితే... తన వద్ద వ్యాపారం నిమిత్తం ఇద్దరు పారిశ్రామికవేత్తలు 26 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారని తెలిపింది. ఆ అప్పుకి వడ్డీ ఇవ్వమని అడిగితే చెల్లించడం లేదనీ, పైగా అసలు ఇవ్వకుండా అడిగితే బెదిరిస్తున్నారని ఆమె చెన్నైలోని కానత్తూర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది.

 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా స్నేహ సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నటించింది. ప్రస్తుతం అడపాదడపా చిత్రాల్లో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు- చైనాను అధిగమించిన భారతదేశం

ఆ బిల్లు దేశాన్ని మధ్య యుగంలోకి నెట్టేస్తుంది : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

Wife: బైకుపై వెళ్తూ భర్త ముఖంపై యాసిడ్ పోసిన భార్య.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments