Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ ముంబైకే పరిమితం.. కానీ, టాలీవుడ్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది : నిర్మాత నాగవంశీ

ఠాగూర్
మంగళవారం, 31 డిశెంబరు 2024 (17:01 IST)
హిందీ చిత్రాలు కేవలం ముంబైకే పరిమితమయ్యాయని, కానీ, తెలుగు చిత్రాలు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయని టాలీవుడ్ నిర్మాత నాగవంశీ అన్నారు. బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండియా మూవీస్ అనే అంశంపై జరిగిన చర్చలో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, నాగవంశీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన నిర్మాతల రౌండ్ టేబుల్ సదస్సులో ఈ ఇద్దరు నిర్మాతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ముందుగా బోనీ కపూర్ మాట్లాడుతూ, 'దక్షిణాది సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి మార్కెట్‌ ఉంది. తెలుగు చిత్రాలకు యూఎస్‌, తమిళ మూవీలకు సింగపూర్‌, మలేషియా, గల్ఫ్‌లో మార్కెట్‌ బాగుంటుంది' అని అన్నారు. గల్ఫ్‌లో మలయాళం సినిమాలకే బిగ్గెస్ట్‌ మార్కెట్‌ ఉంటుందని నాగవంశీ అన్నారు. 
 
 
ఆ తర్వాత బోనీ కపూర్ మాట్లాడుతూ, 'తెలుగు, తమిళ్‌, హిందీ.. ఇలా ఏ భాషలో తెరకెక్కినా ప్రేక్షకులకు ఏది నచ్చితే అదే మంచి సినిమా అని నేను నమ్ముతా. ఈరోజుల్లో మరాఠీ చిత్రాలు సైతం రూ.100 కోట్ల వసూళ్లు చేస్తున్నాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమా వ్యాపారంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి' అని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్

Vamsika: పంజాబ్ భారతీయ విద్యార్థి వంశిక అనుమానాస్పద మృతి

Rayalaseema Express: రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

Telangana: లండన్‌లో అదృశ్యమైన తెలంగాణ విద్యార్థి

రూ.476 కోట్ల విలువైన విమానం నీటిపాలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments