ఎన్.టి.ఆర్. సినిమాలో బాలీవుడ్ భామ ఫిక్స్ (video)

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (10:21 IST)
jahnvi-ntr
ఎన్.టి.ఆర్. కథానాయకుడుగా నటించనున్న పాన్ ఇండియా సినిమా త్యరలో ప్రారంభం కానుంది. కొరటాల శివ దర్శకుడుగా చేస్టున్నారు. కాగా, ఇందులో నాయికగా ఎవరు అనే సందేహాలు ఉన్నాయి. ఎట్టకేలకు శ్రీదేవి కూతురు  జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. గతంలో బాలీవుడ్ లో ఆమె మాట్లాడుతూ ఎన్.టి.ఆర్. సినిమాలో చేయాలనుంది అని తెలిపింది. 
 
కాగా, ఈరోజు జాన్వీ కపూర్ హైదరాబాద్ వస్తోంది. మిలి అనే సినిమా ప్రమోషన్ కోసం ఆమె వస్తుంది. బోనీ కపూర్ కూడా వస్తున్నారు. పనిలో పనిగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ వారిని కలవనున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ చేస్టున్నారు. త్వరలోనే అధికారిక అప్డేట్ రానున్నట్టుగా తెలుస్తుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments