Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్.టి.ఆర్. సినిమాలో బాలీవుడ్ భామ ఫిక్స్ (video)

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (10:21 IST)
jahnvi-ntr
ఎన్.టి.ఆర్. కథానాయకుడుగా నటించనున్న పాన్ ఇండియా సినిమా త్యరలో ప్రారంభం కానుంది. కొరటాల శివ దర్శకుడుగా చేస్టున్నారు. కాగా, ఇందులో నాయికగా ఎవరు అనే సందేహాలు ఉన్నాయి. ఎట్టకేలకు శ్రీదేవి కూతురు  జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. గతంలో బాలీవుడ్ లో ఆమె మాట్లాడుతూ ఎన్.టి.ఆర్. సినిమాలో చేయాలనుంది అని తెలిపింది. 
 
కాగా, ఈరోజు జాన్వీ కపూర్ హైదరాబాద్ వస్తోంది. మిలి అనే సినిమా ప్రమోషన్ కోసం ఆమె వస్తుంది. బోనీ కపూర్ కూడా వస్తున్నారు. పనిలో పనిగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ వారిని కలవనున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ చేస్టున్నారు. త్వరలోనే అధికారిక అప్డేట్ రానున్నట్టుగా తెలుస్తుంది.

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments