Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్.టి.ఆర్. సినిమాలో బాలీవుడ్ భామ ఫిక్స్ (video)

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (10:21 IST)
jahnvi-ntr
ఎన్.టి.ఆర్. కథానాయకుడుగా నటించనున్న పాన్ ఇండియా సినిమా త్యరలో ప్రారంభం కానుంది. కొరటాల శివ దర్శకుడుగా చేస్టున్నారు. కాగా, ఇందులో నాయికగా ఎవరు అనే సందేహాలు ఉన్నాయి. ఎట్టకేలకు శ్రీదేవి కూతురు  జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. గతంలో బాలీవుడ్ లో ఆమె మాట్లాడుతూ ఎన్.టి.ఆర్. సినిమాలో చేయాలనుంది అని తెలిపింది. 
 
కాగా, ఈరోజు జాన్వీ కపూర్ హైదరాబాద్ వస్తోంది. మిలి అనే సినిమా ప్రమోషన్ కోసం ఆమె వస్తుంది. బోనీ కపూర్ కూడా వస్తున్నారు. పనిలో పనిగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ వారిని కలవనున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ చేస్టున్నారు. త్వరలోనే అధికారిక అప్డేట్ రానున్నట్టుగా తెలుస్తుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments