Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్.టి.ఆర్. సినిమాలో బాలీవుడ్ భామ ఫిక్స్ (video)

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (10:21 IST)
jahnvi-ntr
ఎన్.టి.ఆర్. కథానాయకుడుగా నటించనున్న పాన్ ఇండియా సినిమా త్యరలో ప్రారంభం కానుంది. కొరటాల శివ దర్శకుడుగా చేస్టున్నారు. కాగా, ఇందులో నాయికగా ఎవరు అనే సందేహాలు ఉన్నాయి. ఎట్టకేలకు శ్రీదేవి కూతురు  జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. గతంలో బాలీవుడ్ లో ఆమె మాట్లాడుతూ ఎన్.టి.ఆర్. సినిమాలో చేయాలనుంది అని తెలిపింది. 
 
కాగా, ఈరోజు జాన్వీ కపూర్ హైదరాబాద్ వస్తోంది. మిలి అనే సినిమా ప్రమోషన్ కోసం ఆమె వస్తుంది. బోనీ కపూర్ కూడా వస్తున్నారు. పనిలో పనిగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ వారిని కలవనున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ చేస్టున్నారు. త్వరలోనే అధికారిక అప్డేట్ రానున్నట్టుగా తెలుస్తుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments