Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృతదేహాలను సామూహికంగా దహనం చేస్తున్నారు, నా దేశం రక్తమోడుతోంది, ప్లీజ్ సాయం చేయండి

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (15:21 IST)
భారతదేశంలో కరోనా విజృంభణపై ప్రపంచ దేశాలు ఆవేదన, సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు తమవంతు సాయాన్ని ప్రకటించాయి. కాగా విదేశాల్లో వున్న భారతీయ పౌరులు ఇక్కడ పరిస్థితులను చూసి తల్లడిల్లిపోతున్నారు.
 
ఇంగ్లాండులో స్థరపడిన బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా భారతదేశంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసారు. కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు తమవంతు సాయం చేయాల్సిందిగా ఆమె పిలుపునిచ్చారు. ఓ వీడియోను ట్వట్టర్లో పోస్ట్ చేసారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తల్లి స్థానం దేవుడి కంటే గొప్పది : ప్రధాని నరేంద్ర మోడీ

మీరు కోట్లాది మందికి మార్గదర్శకుడిగా ఉండాలి : ఇట్లు.. మీ తమ్ముడు

థ్యాంక్యూ చిన్నన్నయ్యా.. మీరిచ్చిన పుస్తకమే రాజకీయ చైతన్యం కలిగించింది : పవన్

Onam Dance: కేరళలో ఓనం సంబరాల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి వ్యక్తి మృతి (video)

ఓనం వేడుకల్లో విషాదం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందిన ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments