Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలో బింబిసార.. రూ.15 కోట్లకు జీ-5 సొంతం

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (12:38 IST)
బ్లాక్ బస్టర్ సినిమాలలో 'బింబిసార' ఒకటి. కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు మల్లడి వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలై టాలీవుడ్‌లోనే సెన్సేషనల్ హిట్‌ను సాధించింది. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
 
అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను'జీ-5' సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. కాగా ఈ సినిమాను ఈ నెల 7 నుంచి జి5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌కి జోడీగా కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్‌లు హీరోయిన్గా నటించారు. 
 
ఈ సినిమాను కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై స్వయంగా నిర్మించారు. అయితే ఈ సినిమాకు 15 కోట్ల వరకు థియేటర్‌కల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఫుల్ రన్‌లో 40 కోట్ల షేర్ సాధించి కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 
 
ప్రస్తుతం కళ్యాణ్ రామ్ బింబిసారా 2 స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సీక్వెల్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

సీఐను కొట్టేందుకు వెళ్లిన చెవిరెడ్డి - అడ్డుకున్న డీఎస్సీ

బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం.. నేడు భారీగా వర్షాలు...

ఉత్తరాఖండ్ గౌరీకుండ్‌లో కూలిపోయిన హెలికాప్టర్: ఏడుగురు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments