Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bigg Boss Telugu 5.. కెప్టెన్సీ టాస్క్‌.. ఆ ముగ్గురిలో ఎవరికి?

Webdunia
గురువారం, 30 సెప్టెంబరు 2021 (11:53 IST)
బిగ్ బాస్ హౌస్‌లో గెలవాలంటే తగ్గాల్సందే అనే టాస్క్ చాలా రసవత్తరంగా అవుతోంది. ఈ టాస్క్ జరుగుతున్నప్పుడు హౌస్‌లో ఉన్న జంటలకి ఛాలెంజస్ ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా నటరాజ్ మాస్టర్, లోబోకి వచ్చిన ఛాలెంజ్‌లో శ్రీరామ్ చంద్ర ఇంకా హమీదాలు గెలిచారు. దీంతో వాళ్లు ఆఫ్ కేజీ బరువు తగ్గారు. నటరాజ్ మాస్టర్ టీమ్ ఆఫ్ కేజీ బరువు పెరిగింది. ఆ తర్వాత విశ్వ అండ్ రవిలు కూడా ఛాలెంజ్ లో గెలిచి ఆఫ్ కేజీ బరువు తగ్గారు. 
 
ప్రియా ఇంకా ప్రియాంక సింగ్ ఇద్దరూ కూడా ఛాలెంజ్ లో ఓడిపోయి ఆఫ్ కేజీ బరువు పెరిగారు. ఆ తర్వాత పవర్ రూమ్ యాక్సెస్ సంపాదించిన సన్నీ మానస్ జంట నటరాజ్ ఇంకా లోబోలని సెలక్ట్ చేస్కుని ఛాలెంజ్‌లో విన్ అయ్యారు.
 
ఈ మూడు జంటల్లో ఇప్పుడు ఏ జంట గెలుస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. శ్రీరామ్ ఇంకా హమీద, విశ్వ, రవి, అలాగే మానస్, సన్నీలు ముగ్గురూ కూడా ఈక్వల్ పాయింట్స్‌తో ఉన్నారు. అయితే, ఇక్కడ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. కమింగ్ అప్ ప్రోమోలో చూస్తే కెప్టెన్సీ పోటీదారులుగా ముగ్గురు కనిపిస్తున్నారు. వాళ్లలో శ్రీరామ్ చంద్ర, సన్నీ, శ్వేత ఉన్నారు. దీన్ని బట్టీ చూస్తే ఇంటి కెప్టెన్ గా ఈసారి ముగ్గురు పోటీ పడుతున్నారు అనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

వామ్మో, గాలిలో వుండగా విమానం ఇంజిన్‌లో మంటలు, అందులో 273 మంది ప్రయాణికులు (video)

ముంబైలో వినాయకుడి మండపానికి రూ.474 కోట్ల బీమా

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments