Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ మూడో సీజన్.. పార్టీ చేసుకుంటున్న శివజ్యోతి.. ఫినాలేకు మెగాస్టార్?

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (12:04 IST)
బిగ్ బాస్ మూడో సీజన్ చివరి దశకు చేరుకుంది. తాజాగా శివజ్యోతి హౌస్ నుంచి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. రాహుల్, వరుణ్, అలీ, బాబా భాస్కర్, శ్రీముఖి తుదిపోరులో నిలిచారు. 
 
వీరిలో విజేతగా నిలిచే వారు రూ.50 లక్షలు గెలుచుకుంటారు. అయితే, గ్రాండ్ ఫినాలే మరింత ఆసక్తికరంగా మారనుంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. అలాగే, హీరోయిన్లు అంజలి, నిధి అగర్వాల్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తారని సమాచారం. బిగ్ బాస్ 3లో గెలుపొందే అవకాశాలు వరుణ్ సందేశ్, రాహుల్‌కే అధికంగా ఉన్నాయని టాక్.
 
ఇకపోతే.. ప్రముఖ వీ6 ఛానెల్ తీన్ మార్ యాంకర్ సావిత్రి అలియాస్ శివజ్యోతి బిగ్ బాస్ హౌస్ నుంచి బటయకు వచ్చేసింది. 14వ వారం చివర బిగ్ బాస్ హౌస్ నుంచి ఆమె ఎలిమినేట్ అయ్యింది. అయితే ఆమె హౌస్ నుంచి బయటకు రాగానే ఏమాత్రం ఫీల్ అవ్వకుండా హ్యీపీగా పార్టీ చేసుకుంది. 
 
బిగ్ హౌస్‌లో పరిచయం అయిన ఫ్రెండ్స్‌తో శివజ్యోతి దీపావళి సంబరాలు చేసుకుంది. మునిగిపోయింది. ఆమెకు హౌస్ లో ఫ్రెండ్స్ అయినా అశు రెడ్డి, రవి కృష్ణ, రోహిణి, హిమజతో పాలు కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంది శివజ్యోతి. వీరంతా సందడిగా టపాసులు పేల్చుతూ ఎంజాయ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టు అయిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments