Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ షోకి కరోనా సెగ... కంటెస్టెంట్స్‌లో ఇద్దరికి పాజిటివ్

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (16:34 IST)
సినీ అభిమానులకు పాత రోజులు వచ్చేశాయ్. థియేటర్లు, సరికొత్త టీవీ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ ప్రోగ్రాంతో అలరిస్తుండగా, సెప్టెంబర్ 5 నుంచి బిగ్ బాస్-5 షో కూడా ప్రారంభం కానుంది. 
 
అయితే గత ఏడాది మాదిరిగానే బిగ్ బాస్ షోకి ఈసారి కూడా కరోనా సెగ తాకింది. బిగ్ బాస్-5 కంటెస్టెంట్స్‌లో ఇద్దరికీ కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. 
 
ప్రస్తుతం వారిని క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే. గతంలో కంటే ఈసారి చాలా కొత్తగా బిగ్ బాస్-5 షో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

హైదరాబాదులో మైనర్ సవతి కూతురిపై వేధింపులు.. ప్రేమ పేరుతో మరో యువతిపై?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments