Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక్కడ చూడండి 'సాహో' అంటూ తమిళ రాకర్స్ బిగ్ షాక్

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (15:46 IST)
బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ క్రియేట్ చేసుకున్న డార్లింగ్ ప్రభాస్ తాజా చిత్రం సాహో ఈరోజే విడుదలైంది. చిత్రం విడుదలైన కొన్ని గంటల్లోనే చిత్ర యూనిట్‌కు భారీ షాక్ ఇచ్చేసింది పైరసీ సంస్థ తమిళ్ రాకర్స్.

ఆన్లైన్లో ప్రభాస్ సాహో చిత్రాన్ని లీక్ చేసి ఇక చూస్కోండి అంటూ విడుదల చేసేసింది. సినీ ఇండస్ట్రీకి పెను సవాలుగా మారిన తమిళ రాకర్స్ గతంలో కూడా ఎన్నో భారీ చిత్రాలను ఆన్లైన్లో పెట్టి పైశాచిక ఆనందం పొందింది. ఇప్పుడు మరోసారి ప్రభాస్ చిత్రం సాహోను కూడా లీక్ చేసేసింది. 
 
సాహో చిత్రం పైరసీ ప్రింట్ ని డౌన్ లోడింగ్‌కి అందుబాటులో ఉంచటంతో దీని ప్రభావం చిత్ర వసూళ్లపై పడనుంది. కాగా సుమారు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సాహో చిత్రానికి ఈ పైరసీ భూతం ఏమేరకు దెబ్బేస్తుందోనన్న ఆందోళన మొదలైంది. ఇకపోతే సాహో చిత్రాన్ని వీక్షించిన వారు భిన్నమైన అభిప్రాయాలను చెపుతున్నారు. ఈ నేపద్యంలో చిత్రం వసూళ్లు ఎలా వుంటాయన్నది చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments