Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమకొండలోని భద్రకాళి ఆలయాన్ని దర్శించుకున్న హీరో గోపీచంద్

డీవీ
శనివారం, 2 మార్చి 2024 (20:07 IST)
Gopichandat temple
కథానాయకుడు గోపీచంద్ నటించిన సినిమా భీమా.  మార్చి 8న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు సాయంత్రం 6  గం. ల నుండి హన్మకొండలోని కాకతీయ గవర్నమెంట్ కాలేజీలో జరుగుతుంది. ఈ ఈవెంట్ కి చీఫ్ టెస్ట్ గా తెలంగాణ పంచాయత్ రాజ్ & గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క హాజరవుతున్నారు. 
 
Gopichandat temple
హనుమండ చేరుకున్న భీమా టీమ్ భద్రకాళి ఆలయాన్ని సందర్శించి,  అమ్మవారి దైవానుగ్రహాన్ని కోరుకున్నారు.
 
కాగా, ఈ సినిమా దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments