Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమకొండలోని భద్రకాళి ఆలయాన్ని దర్శించుకున్న హీరో గోపీచంద్

డీవీ
శనివారం, 2 మార్చి 2024 (20:07 IST)
Gopichandat temple
కథానాయకుడు గోపీచంద్ నటించిన సినిమా భీమా.  మార్చి 8న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు సాయంత్రం 6  గం. ల నుండి హన్మకొండలోని కాకతీయ గవర్నమెంట్ కాలేజీలో జరుగుతుంది. ఈ ఈవెంట్ కి చీఫ్ టెస్ట్ గా తెలంగాణ పంచాయత్ రాజ్ & గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క హాజరవుతున్నారు. 
 
Gopichandat temple
హనుమండ చేరుకున్న భీమా టీమ్ భద్రకాళి ఆలయాన్ని సందర్శించి,  అమ్మవారి దైవానుగ్రహాన్ని కోరుకున్నారు.
 
కాగా, ఈ సినిమా దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మించారు.

సంబంధిత వార్తలు

దుస్తులు విప్పేసి బెంగుళూరు రేవ్ పార్టీ ఎంజాయ్... నేను లేనంటున్న నటి హేమ!!

రోదసీలోకి వెళ్లిన తొలి తెలుగు టూరిస్ట్ - ఎవరీ గోపీచంద్ తోటకూర

అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు సిక్సర్ కొడుతున్నారు : ప్రశాంత్ కిషోర్

కెనడాలో దారుణ పరిస్థితులు .. అంత్యక్రియలకు డబ్బులు లేక పెరిగిపోతున్న అనాథ శవాల సంఖ్య!!

గర్భిణి మహిళకు వెజ్‌ స్థానంలో నాన్ వెజ్‌ డెలివరీ - జొమాటోపై భర్త ఆగ్రహం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments