Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌లోకి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ : ఛత్రపతి రీమేక్‌తో ఎంట్రీ!!

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (13:13 IST)
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు. గతంలో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సూపర్ హిట్ ఛత్రపతి మూవీతో ఆయన టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు. 
 
'సాహో' చిత్రంతో బాలీవుడ్‌లో కూడా పేరుతెచ్చుకున్న దర్శకుడు సుజీత్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇందులో కథానాయికగా బాలీవుడ్ భామనే ఎంపిక చేస్తున్నారట. ఈ విషయంలో ప్రస్తుతం అనన్య పాండే, సారా అలీఖాన్‌లతో ఇప్పుడు సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో ఓ క్లారిటీ వస్తుంది.
 
కాగా, తెలుగులో ఛత్రపతి మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెల్సిందే. అలాగే, ప్రభాస్‌ మూవీ కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రాల్లో ఇదొకటిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా, ప్రభాస్ రేంజ్‌ను ఈ చిత్రం తారాస్థాయికి చేర్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి బాలీవుడ్‌లో కూడా ఈ చిత్రం అంతటి ఘనవిజయాన్ని సాధించాలని ఆశిద్ధాం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments