Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉర్రూతలూగించిన 'బావలు సయ్యా...' గాయని ఇకలేరు...

సిల్క్ స్మిత బావలు సయ్యా... పాట అంటే అప్పట్లో కుర్రకారు వెర్రెక్కిపోయేవారు. సుమన్, కృష్ణంరాజు, మాలాశ్రీ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన బావ బావమరిది చిత్రంలో బావలు సయ్యా.. హే మరదలు సయ్యా అనే పాటను ఆలపించిన గాయని రాధిక గుండెపోటుతో మరణించారు. ఆమె వయసు 47 సం

Webdunia
శనివారం, 11 నవంబరు 2017 (19:10 IST)
సిల్క్ స్మిత బావలు సయ్యా... పాట అంటే అప్పట్లో కుర్రకారు వెర్రెక్కిపోయేవారు. సుమన్, కృష్ణంరాజు, మాలాశ్రీ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన బావ బావమరిది చిత్రంలో బావలు సయ్యా.. హే మరదలు సయ్యా అనే పాటను ఆలపించిన గాయని రాధిక గుండెపోటుతో మరణించారు. ఆమె వయసు 47 సంవత్సరాలు. 
 
ఆమె శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కానీ ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె తన కుటుంబంతో 2004 నుంచి చెన్నైలోని పాలవాక్కంలో వుంటున్నారు.  ఈ రోజు ఆమె అంత్యక్రియలను చెన్నైలోని పాలవాక్కం శ్మశాన వాటికలో జరిగాయి. ఆమె మృతి పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

Covid Alert: కేరళలో JN.1 వేరియంట్ ప్రభావం.. ఆరువేలకు పెరిగిన కేసులు

ప్రియుడు కావాలంటే అతడినే పెళ్లాడాలి, కానీ ఇలా భర్తను చంపేయడమేంటి? (video)

Jagan : కొమ్మినేని అరెస్ట్‌ను ఖండించిన జగన్.. యాంకర్‌ను శిక్షించడం అన్యాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments