Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బప్పిలహరి' గొంతు మూగబోయిందా? క్లారిటీ ఇచ్చిన సింగర్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (09:37 IST)
ప్రముఖ బాలీవుడ్ సింగర్ బప్పిలహరి కరోనా వైరస్ బారినపడిన తర్వాత ఆయన గొంతు మూగబోయిందనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా జరిగింది. ఈ వార్త భారతీయ చిత్రపరిశ్రమలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. దీనిపై ఈ సింగర్ క్లారిటీ ఇచ్చారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు వివరణ ఇచ్చారు. 
 
నిజానికి సోషల్ మీడియాలో అనేక రకాలైన తప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇవి ప్రతి ఒక్కరినీ గందరగోళానికి గురిచేస్తున్నాయి. ప్రాణంతోవున్నవారిని చంపేయడం, ఆరోగ్యంతో ఉన్నవారిని అనారోగ్యం బారిన పడేయడం సర్వసాధారణంగా మారిపోయింది. 
 
అలాంటి పరిస్థితే బప్పిలహరి విషయంలోనూ జరిగింది. బప్పిలహరికి కొద్దిరోజుల క్రితం కరోనా వైరస్ సోకింది. ఆ తర్వాత ఆయన త్వరగానే కోలుకున్నారు. అయితే కరోనా సోకడం మూలాన అతని గొంతు పోగొట్టుకున్నారని పలు వార్తలు వైరల్ కాగా వాటి అన్నిటికీ బప్పిలహరి తన గొంతుతోనే సమాధానం ఇచ్చారు. 
 
తన గొంతుతోనే పాట పాడి ఆ వీడియోని షేర్ చేసి తాను బాగానే ఉన్నట్టు క్లారిటీ ఇచ్చారు. దీంతో పుకార్లకి బ్రేక్ పడింది. బప్పిలహరి కెరీర్‌లో ఎన్నో హిస్టారికల్ హిట్ నంబర్స్ కూడా ఉన్నాయి. ‘ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్’  పాట దేశం మొత్తాన్ని షేక్ చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments